Janasena: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం జనసేన పార్టీ అధ్యక్షలు గా ఎంపికైన శ్రీ కొత్తకోట నాగేంద్ర గారు కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేసిన జనసేన నాయకులు కార్యకర్తలు.
తెలివైన వ్యక్తి, విద్యావంతులు, సౌమ్యులు, దయాహృదయలు, అను నిత్యం ప్రజలు క్షేమం కోరి కరోనా కష్ట కాలంలో లో ప్రాణాలు తెగించి ప్రతి గ్రామం లో తన వంతు సహాయం చేసి ప్రజలు కి అవసరం ఐనా నిత్యావసర సరుకులు పంపిణి చేసి తన దాతృత్వం చాటు కున్నారు. ఉచిత మెడికల్ క్యాంపు, రక్త దాన శిబిరాలు నిర్వహించడం జరిగింది.
ప్రజలు కష్ట కాలంలో ఆర్ధికంగా ఆదుకున్నారు.
ఇల్లు కాలిపోయి నిర్వశితులు ఐనా వారికి ఆర్ధిక, నిత్యావసర సరుకులు, సిమెంట్ ఐరన్ అందచేశారు.
ప్రజా సమస్యలు పైనా పోరాటం చేసారు.
బురద మయం ఐనా రోడ్డులు ని బాగుచేసారు.
కొన్ని చోట్ల రోడ్డులు పుడ్చారు.
ఇలా చాలా కార్యక్రమంలు చేసి అను నిత్యం ప్రజలు లో ఉండి ప్రజా క్షేమం ధ్యేయంగా ముందుకి నడుస్తున్న శ్రీ కొత్త కోట నాగేంద్ర గారు భవిష్యత్ లో గొప్ప నాయకుడు గా ఎదగాలని ఆశిస్తూ ఆమదాలవలస నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ప్రజలు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఆమదాలవలస నియోజకవర్గం జనసేన నాయకులు (Janasena) కొల్ల జయరాం, అంపిలి విక్రమ్ (mptc ), కోరుకుండ మల్లేశ్వరరావు, తులాగపు మౌళి, గేదెల వాసు, మామిడి సత్యన్నారాయణ, దూబ సంగం నాయుడు, కొత్తకోట శ్రీనివాస్ రావు, సేపేనా రమేష్, రుంకు అనంతరావు, కిల్లనా నరేష్, తులాగాపు మౌళి, బొంగు బాలకృష్ణ, చిట్టిబాబు, చిన్ని కృష్ణ, కన్నబాబు, సైరాగాపు సంతోష్ నాయుడు,శాపల కృష్ణ, గేదెల ఢిల్లీశ్వరరావు మరియు తదితరులు శుభాకంక్షాలు తెలియచేసారు.
Read the latest Political News and updates